మార్కాపురం మండలం లో పోలింగ్ ఎలా జరిగిందంటే..!

On
మార్కాపురం మండలం లో పోలింగ్ ఎలా జరిగిందంటే..!

మార్కాపురం: మార్కాపురం నియోజకవర్గం లోని మార్కాపురం మండలం లో పోలింగ్ బాగా జరిగింది. గ్రామాల వారీగా చూస్తే,జమ్మనపల్లె లో 939 మంది ఓటర్లు ఉండగా 862 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు.నికరంపల్లిలో మొదటి బూత్ లో 847 ఓట్లకు గాను 785 ఓట్లు, రెండవ బూత్ లో 693 ఓట్లకు గాను 635 ఓట్లు పోలయ్యాయి. పెద్ద నాగులవరం లో మొదటి బూత్ లో 1038 ఓట్లు ఉండగా 930 ఓట్లు పోలయ్యాయి. రెండవ బూత్ లో 947 ఓట్లకు గాను 860 ఓట్లు పోలయ్యాయి. ఇడుపూరు 6వ బూత్ లో 542 ఓట్లకు గాను 447 ఓట్లు,దరిమడుగు 7వ బూత్ లో 589 ఓట్లకు గాను 513 ఓట్లు,8వ బూత్ లో 700 ఓట్లకు గాను 580 ఓట్లు,9వ బూత్ లో 675 ఓట్లకు గాను 582 ఓట్లు పోలయ్యాయి. ఇడుపూరు 10వ బూత్ లో 848 ఓట్లకు గాను 776 ఓట్లు, రాజుపాలెం 11వ బూత్ లో 671 ఓట్లకు గాను 653 ఓట్లు పోలయ్యాయి.పడమటపల్లె 12వ బూత్ లో 1063 ఓట్లకు గాను 954 ఓట్లు,పిచ్చిగుంట్లపల్లె 13వ బూత్ లో 402 ఓట్లకు గాను 383 ఓట్లు,గజ్జలకొండ 14వ బూత్ లో 655 ఓట్లకు గాను 607 ఓట్లు పోలయ్యాయి. గజ్జలకొండ 15వ బూత్ లో 606 ఓట్లకు గాను 512 ఓట్లు, గజ్జలకొండ 16వ బూత్ లో 947 ఓట్లకు గాను 904 ఓట్లు పోలయ్యాయి. పెద్ద యాచవరం 17వ బూత్ లో 818 ఓట్లకు గాను 762 ఓట్లు,18 వ‌ బూత్ లో 744 ఓట్లకు గాను 710 ఓట్లు పోలయ్యాయి. మొద్దులపల్లి 19వ బూత్ లో 630 ఓట్లకు గాను 596 ఓట్లు పోలయ్యాయి. నాయుడుపల్లి 20వ బూత్ లో 827 ఓట్లకు గాను 765 ఓట్లు, 21వ బూత్ లో 868 గాను 827 ఓట్లు పోలయ్యాయి. బోడపాడు 22వ బూత్ లో 671 ఓట్ల గాను 600 ఓట్లు ,23వ బూత్ లో 610 ఓట్లకు గాను 543 ఓట్లు పోలయ్యాయి. వేములకోట 82వ బూత్ లో 1015 ఓట్లకు గాను 894 ఓట్లు, 83వ బూత్ లో 939 ఓట్లకు గాను 852 ఓట్లు పోలయ్యాయి. కొట్టాలపల్లి 84వ బూత్ లో 755 ఓట్లకు గాను 681 ఓట్లు, వేములకోట 85వ బూత్ లో 621ఓట్లకు 561 ఓట్లు పోలయ్యాయి. కొల భీమునిపాడు 86వ బూత్ లో 1286 ఓట్లకు గాను 1219 ఓట్లు పోలయ్యాయి. గొట్టిపడియ 87వ బూత్ లో 986 ఓట్లకు గాను 938 ఓట్లు, 88వ బూత్ లో 870 ఓట్లకు గాను 814 ఓట్లు పోలయ్యాయి. చింతకుంట 89వ బూత్ లో 1105 ఓట్లకు గాను 1012 ఓట్లు, 91 బూత్ లో 1141 ఓట్లకు గాను 1039 ఓట్లు పోలయ్యాయి. బిరుదుల నరవ 91వ బూత్ లో 783 ఓట్లకు గాను 726 ఓట్లు ,తిప్పాయపాలెం 92వ బూత్ లో 753 ఓట్లకు గాను 681, 93వ బూత్ లో 658 ఓట్లకు గాను 611 ఓట్లు పోలయ్యాయి. మిట్టమీద పల్లి 94వ బూత్ లో 758 ఓట్ల కు గాను 690 ఓట్లు, భూపతిపల్లి 95వ బూత్ లో 1007 ఓట్లకు గాను 891 ఓట్లు, 96వ బూత్ లో 1304 ఓట్లకు గాను 1097 ఓట్లు పోలయ్యాయి. బొందలపాడు 97వ బూత్ లో 691 ఓట్లకు గాను 631 ఓట్లు పోలయ్యాయి. మాల్యవంతుని పాడు 98వ బూత్ లో 1277 ఓట్లకు గాను 1199 ఓట్లు పోలయ్యాయి. కొండేపల్లి 99వ బూత్ లో 746 ఓట్లకు గాను 670 ఓట్లు, 100వ బూత్ లో 735 ఓట్లకు గాను 666 ఓట్లు, రామచంద్రాపురం 101 బూత్ లో 925 ఓట్లకు గాను 865 ఓట్లు పోలయ్యాయి. గోగులదిన్నె 102 వ బూత్ లో 692 ఓట్ల గాను 654 ఓట్లు పోలయ్యాయి. రాయవరం 103వ బూత్ లో 716 ఓట్లకు గాను 676 ఓట్లు, 14వ బూత్ లో 904 ఓట్ల గాను 779 ఓట్లు ,105వ బూత్ లో 789 ఓట్లకు గాను 685 ఓట్లు,106వ బూత్ లో 740 ఓట్లకు గాను 654 ఓట్లు,107వ  బూత్ లో 593 ఓట్లకు గాను 537 ఓట్లు, 108వ బూత్ లో 698 ఓట్లకు గాను 589 ఓట్లు, 109వ బూత్ లో 716 ఓట్లకు గాను 631 ఓట్లు పోలయ్యాయి.

Screenshot_2024-04-05-18-53-43-27_99c04817c0de5652397fc8b56c3b3817

Tags:

About The Author

RK Agni News Desk Picture

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.

Advertisement

Latest News

నేటి పంచాంగం:  *సోమవారం, మే 19, 2025* నేటి పంచాంగం:  *సోమవారం, మే 19, 2025*
*ఓం శ్రీ గురుభ్యోనమః*  *శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*      *ఉత్తరాయనం - వసంత ఋతువు*     *వైశాఖ మాసం - బహుళ పక్షం*   తిథి      : *సప్తమి* రా1.28...
బంగ్లాదేశ్‌కు బిగ్ షాక్ ఇచ్చిన భారత్
ప్రధాని మోదీతో లోకేష్ భేటీ
నేటి పంచాంగం: *ఆదివారం, మే 18, 2025*
టీటీడీ వేద పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు
నీటి ఎద్దడి పై గళం విప్పిన సర్పంచ్ లు
నెమలి గుండంలో భారీ వర్షం - నేలకొరిగిన వృక్షాలు